శ్రీకాళహస్తి పట్టణం నందుగల ఎలక్ట్రికల్ ఏడి ఆఫీసు నందు ఎలక్ట్రికల్ ఏ డి సుబ్రహ్మణ్యం కి అదాని స్మార్ట్ మీటర్లు మరియు ట్రూ అప్ చార్జీల పేరిట సామాన్య పేద ప్రజల పై ఆర్థిక భారాన్ని మోపడంపై కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్ల పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా సామాన్య పేద ప్రజల పై ఆర్థిక భారం మోపితున్నారన్నారన్నారు. ట్రూ అప్ చార్జీల పేరిట విద్యుత్ బిల్లులపై భారాన్నిమోపి పేద ప్రజల నిత్యవసరం అయినటువంటి విద్యుత్తును మరింత ఖరీదు చేస్తున్న విద్యుత్ సంస్థలు ట్రూ అప్ చార్జీలను పూర్తిగా రద్దుచేసి పేద ప్రజలకు మేలు చేయాలన్నారు.

అదాని స్మార్ట్ మీటర్లు వద్దు సాధారణ మీటర్లు ముద్దు
శ్రీకాళహస్తి పట్టణం నందుగల ఎలక్ట్రికల్ ఏడి ఆఫీసు నందు ఎలక్ట్రికల్ ఏ డి సుబ్రహ్మణ్యం కి అదాని స్మార్ట్ మీటర్లు మరియు ట్రూ అప్ చార్జీల పేరిట సామాన్య పేద ప్రజల పై ఆర్థిక భారాన్ని మోపడంపై కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగినది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్ల పేరుతో కొన్ని కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా సామాన్య పేద ప్రజల పై ఆర్థిక భారం మోపితున్నారన్నారన్నారు. ట్రూ అప్ చార్జీల పేరిట విద్యుత్ బిల్లులపై భారాన్నిమోపి పేద ప్రజల నిత్యవసరం అయినటువంటి విద్యుత్తును మరింత ఖరీదు చేస్తున్న విద్యుత్ సంస్థలు ట్రూ అప్ చార్జీలను పూర్తిగా రద్దుచేసి పేద ప్రజలకు మేలు చేయాలన్నారు.

