అడ్డతీగల మండలంలో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా ఫించను పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో ఏవివి కుమార్ పోల్గొన్నారు. మండలంలోని గొండోలు గ్రామ పంచాయతీ, చేనుపాకలు గ్రామంలో వృద్దులకు, వితంతువులకు ఫించను పంపిణీ చేశారు. మండలంలో సాయంత్రం 6 గంటల వరకు 5240 ఫించను లకు గాను 4713(89.90%) పంపిణీ చేయడమైనదని ఎంపీడీఓ తెలిపారు. మిగిలిన రేపు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

అడ్డతీగల: 89.9% సామాజిక ఫించన్లు పంపిణీ
అడ్డతీగల మండలంలో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా ఫించను పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో ఏవివి కుమార్ పోల్గొన్నారు. మండలంలోని గొండోలు గ్రామ పంచాయతీ, చేనుపాకలు గ్రామంలో వృద్దులకు, వితంతువులకు ఫించను పంపిణీ చేశారు. మండలంలో సాయంత్రం 6 గంటల వరకు 5240 ఫించను లకు గాను 4713(89.90%) పంపిణీ చేయడమైనదని ఎంపీడీఓ తెలిపారు. మిగిలిన రేపు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

