Sunday, 7 December 2025
  • Home  
  • అడ్డతీగల: రూ.1.5 లక్షలతో సంపద తయారీ కేంద్రానికి మరమ్మత్తులు
- అల్లూరి సీతారామరాజు

అడ్డతీగల: రూ.1.5 లక్షలతో సంపద తయారీ కేంద్రానికి మరమ్మత్తులు

తుఫాను గాలులకు చెట్టు పడి ద్వంసం అయిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి మరమ్మత్తులు చేపట్టాలని రాయపల్లి సెక్రటరీని అడ్డతీగల ఎంపీడీఓ ఏవివి కుమార్ ఆదేశించారు. మంగళవారం రాయపల్లి పంచాయితీ సంపద తయారీ కేంద్రాన్ని ఎంపీడీఓ పరిశీలించారు. మరమ్మత్తులకు ఇంజనీరింగ్ అధికారి అంచనా ప్రకారం పంచాయతీ 15వ ఆర్ధిక సంఘం నిధులు నుండి రూ.1.5 లక్షలు ఖర్చు చేసి వాడుకలోనికి తీసుకురావాలని ఎంపీడీఓ తెలియజేశారు. తడి, పొడి చెత్తలను వేరుచేయడం పై ప్రజలకు అవగాహణ కల్పించాలని కమ్యునిటీ రీసోర్స్ పర్సన్ కు ఎంపీడీఓ సూచించారు.

తుఫాను గాలులకు చెట్టు పడి ద్వంసం అయిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి మరమ్మత్తులు చేపట్టాలని రాయపల్లి సెక్రటరీని అడ్డతీగల ఎంపీడీఓ ఏవివి కుమార్ ఆదేశించారు. మంగళవారం రాయపల్లి పంచాయితీ సంపద తయారీ కేంద్రాన్ని ఎంపీడీఓ పరిశీలించారు. మరమ్మత్తులకు ఇంజనీరింగ్ అధికారి అంచనా ప్రకారం పంచాయతీ 15వ ఆర్ధిక సంఘం నిధులు నుండి రూ.1.5 లక్షలు ఖర్చు చేసి వాడుకలోనికి తీసుకురావాలని ఎంపీడీఓ తెలియజేశారు. తడి, పొడి చెత్తలను వేరుచేయడం పై ప్రజలకు అవగాహణ కల్పించాలని కమ్యునిటీ రీసోర్స్ పర్సన్ కు ఎంపీడీఓ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.