తుఫాను గాలులకు చెట్టు పడి ద్వంసం అయిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి మరమ్మత్తులు చేపట్టాలని రాయపల్లి సెక్రటరీని అడ్డతీగల ఎంపీడీఓ ఏవివి కుమార్ ఆదేశించారు. మంగళవారం రాయపల్లి పంచాయితీ సంపద తయారీ కేంద్రాన్ని ఎంపీడీఓ పరిశీలించారు. మరమ్మత్తులకు ఇంజనీరింగ్ అధికారి అంచనా ప్రకారం పంచాయతీ 15వ ఆర్ధిక సంఘం నిధులు నుండి రూ.1.5 లక్షలు ఖర్చు చేసి వాడుకలోనికి తీసుకురావాలని ఎంపీడీఓ తెలియజేశారు. తడి, పొడి చెత్తలను వేరుచేయడం పై ప్రజలకు అవగాహణ కల్పించాలని కమ్యునిటీ రీసోర్స్ పర్సన్ కు ఎంపీడీఓ సూచించారు.

అడ్డతీగల: రూ.1.5 లక్షలతో సంపద తయారీ కేంద్రానికి మరమ్మత్తులు
తుఫాను గాలులకు చెట్టు పడి ద్వంసం అయిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి మరమ్మత్తులు చేపట్టాలని రాయపల్లి సెక్రటరీని అడ్డతీగల ఎంపీడీఓ ఏవివి కుమార్ ఆదేశించారు. మంగళవారం రాయపల్లి పంచాయితీ సంపద తయారీ కేంద్రాన్ని ఎంపీడీఓ పరిశీలించారు. మరమ్మత్తులకు ఇంజనీరింగ్ అధికారి అంచనా ప్రకారం పంచాయతీ 15వ ఆర్ధిక సంఘం నిధులు నుండి రూ.1.5 లక్షలు ఖర్చు చేసి వాడుకలోనికి తీసుకురావాలని ఎంపీడీఓ తెలియజేశారు. తడి, పొడి చెత్తలను వేరుచేయడం పై ప్రజలకు అవగాహణ కల్పించాలని కమ్యునిటీ రీసోర్స్ పర్సన్ కు ఎంపీడీఓ సూచించారు.

