అడ్డతీగల మండలం, కొనలోవ సచివాలయాన్ని ఎంపీడీఓ ఏవివి కుమార్ గురువారం సందర్శించారు. ఈ మేరకు సిబ్బందికి సచివాలయంలో నిర్వహించవలసిన రిజిస్టర్లు, సచివాలయ ఆవరణలో ప్రదర్శించవలసిన బేనర్ల గురించి సూచించారు. అనంతరం గ్రామ అంగన్వాడీని, ప్రాధమిక పాఠశాలను సందర్శించి మెనూ ప్రకారం ఆహార పదార్ధాలు పిల్లలకు అందించాలని ఎంపీడీఓ తెలిపారు. సబ్ సెంటర్ ను పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏఎన్ఎమ్ కు చెప్పారు.

అడ్డతీగల: కొనలోవ సచివాలయాన్ని సందర్శించిన ఎంపీడీఓ
అడ్డతీగల మండలం, కొనలోవ సచివాలయాన్ని ఎంపీడీఓ ఏవివి కుమార్ గురువారం సందర్శించారు. ఈ మేరకు సిబ్బందికి సచివాలయంలో నిర్వహించవలసిన రిజిస్టర్లు, సచివాలయ ఆవరణలో ప్రదర్శించవలసిన బేనర్ల గురించి సూచించారు. అనంతరం గ్రామ అంగన్వాడీని, ప్రాధమిక పాఠశాలను సందర్శించి మెనూ ప్రకారం ఆహార పదార్ధాలు పిల్లలకు అందించాలని ఎంపీడీఓ తెలిపారు. సబ్ సెంటర్ ను పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏఎన్ఎమ్ కు చెప్పారు.

