Thursday, 5 February 2026
  • Home  
  • అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర
- విశాఖపట్నం

అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర

అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలో భాగంగా *విశాఖపట్నం డిసెంబర్ 19 పున్నమి ప్రతినిధి* అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలో భాగంగా విశాఖపట్నంలో పార్క్ హోటల్ సమీపంలో ఏర్పాటు చేయనున్న భారతరత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి విగ్రహావిష్కరణ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సురేష్ బాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు, పార్టీ నాయకులతో చర్చించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని నాయకులు పేర్కొన్నారు.

అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలో భాగంగా
*విశాఖపట్నం డిసెంబర్ 19 పున్నమి ప్రతినిధి*
అటల్–మోదీ సుపరిపాలన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలో భాగంగా విశాఖపట్నంలో పార్క్ హోటల్ సమీపంలో ఏర్పాటు చేయనున్న భారతరత్న, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి విగ్రహావిష్కరణ స్థలాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే & బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సురేష్ బాబు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు, పార్టీ నాయకులతో చర్చించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని నాయకులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.