Tuesday, 24 March 2026
  • Home  
  • అక్టోబర్ 16న శబరిమలకు ద్రౌపది ముర్ము
- జాతీయ అంతర్జాతీయ

అక్టోబర్ 16న శబరిమలకు ద్రౌపది ముర్ము

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ అక్టోబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నారని కేరళ దేవస్వామ్ మంత్రి వీఎన్ వాసవన్ ప్రకటించారు. అక్టోబరు 16వ తేదీన ప్రారంభమయ్యే ‘తులం’ పూజల చివరి రోజున ఆమె పర్యటించనున్నారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు వివాదం కారణంగా రద్దైన పర్యటన ఇప్పుడు జరగనుంది. గ్లోబల్ అయ్యప్ప సంగమం సిఫార్సుల అమలుకు 18 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @
అక్టోబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నారని కేరళ దేవస్వామ్ మంత్రి వీఎన్ వాసవన్ ప్రకటించారు. అక్టోబరు 16వ తేదీన ప్రారంభమయ్యే ‘తులం’ పూజల చివరి రోజున ఆమె పర్యటించనున్నారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు వివాదం కారణంగా రద్దైన పర్యటన ఇప్పుడు జరగనుంది. గ్లోబల్ అయ్యప్ప సంగమం సిఫార్సుల అమలుకు 18 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.