సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @
అక్టోబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నారని కేరళ దేవస్వామ్ మంత్రి వీఎన్ వాసవన్ ప్రకటించారు. అక్టోబరు 16వ తేదీన ప్రారంభమయ్యే ‘తులం’ పూజల చివరి రోజున ఆమె పర్యటించనున్నారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు వివాదం కారణంగా రద్దైన పర్యటన ఇప్పుడు జరగనుంది. గ్లోబల్ అయ్యప్ప సంగమం సిఫార్సుల అమలుకు 18 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

అక్టోబర్ 16న శబరిమలకు ద్రౌపది ముర్ము
సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ అక్టోబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నారని కేరళ దేవస్వామ్ మంత్రి వీఎన్ వాసవన్ ప్రకటించారు. అక్టోబరు 16వ తేదీన ప్రారంభమయ్యే ‘తులం’ పూజల చివరి రోజున ఆమె పర్యటించనున్నారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు వివాదం కారణంగా రద్దైన పర్యటన ఇప్పుడు జరగనుంది. గ్లోబల్ అయ్యప్ప సంగమం సిఫార్సుల అమలుకు 18 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

