శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామపంచాయతీ సర్పంచ్,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వైఎస్సార్సీపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు మల్లం కృష్ణయ్యను శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు.అక్కుర్తి సర్పంచ్ కృష్ణయ్యకు గత కొద్దిరోజుల క్రితం ఆరోగ్యం సరి లేనందున చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి శుక్రవారం అక్కుర్తి గ్రామం లోని కృష్ణయ్య ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

అక్కుర్తి సర్పంచ్ ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామపంచాయతీ సర్పంచ్,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వైఎస్సార్సీపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు మల్లం కృష్ణయ్యను శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు.అక్కుర్తి సర్పంచ్ కృష్ణయ్యకు గత కొద్దిరోజుల క్రితం ఆరోగ్యం సరి లేనందున చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి శుక్రవారం అక్కుర్తి గ్రామం లోని కృష్ణయ్య ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

