Thursday, 2 April 2026
  • Home  
  • అక్కంపేటలో సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం – గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేటలో సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం – గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 2 (పున్నమి ప్రతినిధి) .నెల్లూరు డిసిసీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అక్కంపేట గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. మనుబోలు మండలం అక్కంపేటలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వారిని సన్మానించారు. 12 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. వైసిపి హయాంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలను హైకోర్టు స్టేతో కాపాడి పదోతరగతి వరకు విస్తరించామని పేర్కొన్నారు. గ్రామస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 2 (పున్నమి ప్రతినిధి) .నెల్లూరు డిసిసీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అక్కంపేట గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. మనుబోలు మండలం అక్కంపేటలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వారిని సన్మానించారు. 12 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. వైసిపి హయాంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలను హైకోర్టు స్టేతో కాపాడి పదోతరగతి వరకు విస్తరించామని పేర్కొన్నారు. గ్రామస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.