30/11/2025*మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో దాతల సాయంతో ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ఆదివారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛమైన నీటిని అందించాలని ఉద్దేశంతో దాతలు మెట్టు రవీందర్ రెడ్డి మెట్టు సాయి రెడ్డి కుటుంబీకులు వ్యవహరించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు AmC చైర్మన్ రామకృష్ణారెడ్డి మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య నీటి సంఘం అధ్యక్షులు ఏకొల్లు కోదండరామిరెడ్డి మైనార్టీ నాయకులు అమీర్ భాష బూత్ అధ్యక్షులు ఇనమడుగు వేణుగోపాల్ రెడ్డి షేక్ ఫయాజ్ పూండ్ల దశరధి రామిరెడ్డి పూండ్ల రామ్మోహన్ రెడ్డి మధు యాదవ్ వెడిచర్ల వెంకటరమణారెడ్డి కిరణ్ భాస్కర్ రెడ్డి దండు చంద్రశేఖర్ రెడ్డి జనసేన నాయకులు సురేష్ నాయుడు పెనుబాక ప్రసాద్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.*

అక్కంపేటలో ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం
30/11/2025*మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో దాతల సాయంతో ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ఆదివారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. స్వచ్ఛమైన నీటిని అందించాలని ఉద్దేశంతో దాతలు మెట్టు రవీందర్ రెడ్డి మెట్టు సాయి రెడ్డి కుటుంబీకులు వ్యవహరించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు AmC చైర్మన్ రామకృష్ణారెడ్డి మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య నీటి సంఘం అధ్యక్షులు ఏకొల్లు కోదండరామిరెడ్డి మైనార్టీ నాయకులు అమీర్ భాష బూత్ అధ్యక్షులు ఇనమడుగు వేణుగోపాల్ రెడ్డి షేక్ ఫయాజ్ పూండ్ల దశరధి రామిరెడ్డి పూండ్ల రామ్మోహన్ రెడ్డి మధు యాదవ్ వెడిచర్ల వెంకటరమణారెడ్డి కిరణ్ భాస్కర్ రెడ్డి దండు చంద్రశేఖర్ రెడ్డి జనసేన నాయకులు సురేష్ నాయుడు పెనుబాక ప్రసాద్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.*

