Monday, 8 December 2025
  • Home  
  • *అందెశ్రీ మరణం తెలంగాణ జాతికి తీరని లోటు – సంగిశెట్టి ధనుంజయ్ —అందెశ్రీ కి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలి*
- రంగారెడ్డి

*అందెశ్రీ మరణం తెలంగాణ జాతికి తీరని లోటు – సంగిశెట్టి ధనుంజయ్ —అందెశ్రీ కి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10 : ప్రముఖ కవి రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం మరణించాడని చెప్పడానికి మాటలు రావడం లేదు అందెశ్రీ అందని లోకాలకు వెళ్లాడని చింతిస్తున్నాను దుఃఖిస్తున్నాను బాధిస్తున్నాను శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను అందెశ్రీ జననం, 18,7,1961, సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించిన ఆయన స్వస్థలం గతంలో వరంగల్ జిల్లా అందెశ్రీ అసలు పేరు ఎల్లన్న పాటలు పాడడం వలన అందెశ్రీగా పేరు పొందాడు అందెశ్రీ పాటలు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది మరియు తెలంగాణ జాతీయ గీతం ఆయననే రచించి పాడిన అందెశ్రీ గారు జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం తెలంగాణ రాష్ట్ర అధికార గీతం అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అందెశ్రీ అందుకున్న అవార్డులు, కాకతీయ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు, 2006లో గంగ సినిమాకి నంది పురస్కారం లభించింది, 2017లో దాశరథి సాహిత్య పురస్కారం లభించింది, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది, 2024 లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు తెలంగాణ సాహితి శిఖరం ప్రజల కవి అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని ఆవేదనను కలిగించింది ఆయన మరణం సాహితీ లోకానికే కాదు మన అందరికీ తీరని లోటు తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనం గా మార్చి ప్రజల గుండెల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపజేసిన గొప్ప యోధుడు అందెశ్రీ నిత్యం పేద ప్రజల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికార గీతమైన జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం గేయం నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సీనియర్ జర్నలిస్ట్ నందనవనం పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగిశెట్టి ధనుంజయ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10 : ప్రముఖ కవి రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం మరణించాడని చెప్పడానికి మాటలు రావడం లేదు అందెశ్రీ అందని లోకాలకు వెళ్లాడని చింతిస్తున్నాను దుఃఖిస్తున్నాను బాధిస్తున్నాను శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను అందెశ్రీ జననం, 18,7,1961, సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించిన ఆయన స్వస్థలం గతంలో వరంగల్ జిల్లా అందెశ్రీ అసలు పేరు ఎల్లన్న పాటలు పాడడం వలన అందెశ్రీగా పేరు పొందాడు అందెశ్రీ పాటలు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది మరియు తెలంగాణ జాతీయ గీతం ఆయననే రచించి పాడిన అందెశ్రీ గారు జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం తెలంగాణ రాష్ట్ర అధికార గీతం అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అందెశ్రీ అందుకున్న అవార్డులు, కాకతీయ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు, 2006లో గంగ సినిమాకి నంది పురస్కారం లభించింది, 2017లో దాశరథి సాహిత్య పురస్కారం లభించింది, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది, 2024 లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు తెలంగాణ సాహితి శిఖరం ప్రజల కవి అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని ఆవేదనను కలిగించింది ఆయన మరణం సాహితీ లోకానికే కాదు మన అందరికీ తీరని లోటు తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనం గా మార్చి ప్రజల గుండెల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపజేసిన గొప్ప యోధుడు అందెశ్రీ నిత్యం పేద ప్రజల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికార గీతమైన జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం గేయం నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సీనియర్ జర్నలిస్ట్ నందనవనం పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగిశెట్టి ధనుంజయ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.