Wednesday, 1 April 2026
  • Home  
  • అంతరిక్ష యాత్రకు ఎంపికైన కైవల్య రెడ్డికి కలెక్టర్ అభినందనలు
- తూర్పు గోదావరి

అంతరిక్ష యాత్రకు ఎంపికైన కైవల్య రెడ్డికి కలెక్టర్ అభినందనలు

తూర్పుగోదావరి జిల్లా నిదదవోలు మండలానికి చెందిన కైవల్య రెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాలో చెండిన బ్రైట్‌నెస్ స్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ 2029లో చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు అస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చెకూరి, కైవల్య రెడ్డిని రాజమండ్రిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు. కైవల్య రెడ్డి సాధన తూర్పుగోదావరి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా నిదదవోలు మండలానికి చెందిన కైవల్య రెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాలో చెండిన బ్రైట్‌నెస్ స్పేస్ ఇండస్ట్రీస్ సంస్థ 2029లో చేపట్టబోయే అంతరిక్ష యాత్రకు అస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చెకూరి, కైవల్య రెడ్డిని రాజమండ్రిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలసి అభినందించారు.

కైవల్య రెడ్డి సాధన తూర్పుగోదావరి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.