ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాంప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమ్ అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ట్రైనింగ్ కలెక్టర్ సలోని చబ్రా హాజరై మాట్లాడుతూ NLM, PMEGP, PMFME పథకాల ద్వారా యువత స్వయం ఉపాధి పొందాలన్నారు. జిల్లా ఇండస్ట్రియల్ మేనేజర్ పద్మ భూషణ్ రాజు, ఎల్డిఎం ఉత్పల్ కుమార్ ధామ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ,MSME జిల్లా మేనేజర్ పృథ్వీరాజ్ లు వివిధ పథకాల గురించి తెలిపి సద్వినియోగం చేసుకోవాలన్నారు. రిసోర్స్ పర్సన్స్ డాక్టర్ విజయబాబు, వెంకటేశ్వర్లు, కమలాకర్ (FL) గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ అధికారి ఖలీం, సూపర్డెంట్ సత్యనారాయణ, డీఎల్సీ శివకుమార్, సిఎస్సి డిఎం రాహుల్, MMSME అసిస్టెంట్ మేనేజర్ ఆదర్శ్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ సత్యనారాయణ, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

స్వయం ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాంప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమ్ అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ట్రైనింగ్ కలెక్టర్ సలోని చబ్రా హాజరై మాట్లాడుతూ NLM, PMEGP, PMFME పథకాల ద్వారా యువత స్వయం ఉపాధి పొందాలన్నారు. జిల్లా ఇండస్ట్రియల్ మేనేజర్ పద్మ భూషణ్ రాజు, ఎల్డిఎం ఉత్పల్ కుమార్ ధామ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ,MSME జిల్లా మేనేజర్ పృథ్వీరాజ్ లు వివిధ పథకాల గురించి తెలిపి సద్వినియోగం చేసుకోవాలన్నారు. రిసోర్స్ పర్సన్స్ డాక్టర్ విజయబాబు, వెంకటేశ్వర్లు, కమలాకర్ (FL) గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ అధికారి ఖలీం, సూపర్డెంట్ సత్యనారాయణ, డీఎల్సీ శివకుమార్, సిఎస్సి డిఎం రాహుల్, MMSME అసిస్టెంట్ మేనేజర్ ఆదర్శ్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ సత్యనారాయణ, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

