ఈరోజు ఏ కన్వెన్షన్ వేదికగా స్వదేశీ 4జీ నెట్ వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పాల్గొనడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మరియు బిఎస్ఎన్ఎల్ అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది…

స్వదేశీ 4జీ నెట్ వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పాల్గొనడం జరిగింది..
ఈరోజు ఏ కన్వెన్షన్ వేదికగా స్వదేశీ 4జీ నెట్ వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పాల్గొనడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మరియు బిఎస్ఎన్ఎల్ అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది…

