బహుజనులకు విద్య అందుబాటులో లేని సమయంలో విద్య కోసం పోరాడిన మహనీయులు కారు చీకట్లో కాంతి కిరణం నారాయణగురు అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మరియు రాష్ట్ర అధ్యక్షురాలు నంది.విజయలక్ష్మి కర్నూలు జిల్లా లోని స్థానిక బి క్యాంపు నందలి ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో సామాజిక సంఘసంష్కర్త నారాయణగురు చిత్రపటానికి పూలమాల వేసి 169వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా నంది.విజయలక్ష్మి మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం , అంటరానితనానికి వ్యతిరేకంగా నారాయణగురు పోరాటం చేశారని , దేవాలయాలనే పాఠశాలలగా మార్చి చదువు నేర్పించిన గొప్ప వ్యక్తి నారాయణగురు అని ఆమె అన్నారు. నారాయణగురు ఆలోచనా విధానాన్ని కొనసాగిస్తూ యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక పనిచేస్తుంది ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ ,దేవి బాయి పాల్గొన్నారు.

సామాజిక సంఘసంస్కర్త నారాయణ గురు169వ జయంతి
బహుజనులకు విద్య అందుబాటులో లేని సమయంలో విద్య కోసం పోరాడిన మహనీయులు కారు చీకట్లో కాంతి కిరణం నారాయణగురు అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మరియు రాష్ట్ర అధ్యక్షురాలు నంది.విజయలక్ష్మి కర్నూలు జిల్లా లోని స్థానిక బి క్యాంపు నందలి ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో సామాజిక సంఘసంష్కర్త నారాయణగురు చిత్రపటానికి పూలమాల వేసి 169వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా నంది.విజయలక్ష్మి మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం , అంటరానితనానికి వ్యతిరేకంగా నారాయణగురు పోరాటం చేశారని , దేవాలయాలనే పాఠశాలలగా మార్చి చదువు నేర్పించిన గొప్ప వ్యక్తి నారాయణగురు అని ఆమె అన్నారు. నారాయణగురు ఆలోచనా విధానాన్ని కొనసాగిస్తూ యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక పనిచేస్తుంది ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ ,దేవి బాయి పాల్గొన్నారు.

