శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోనికి అడుగుపెడుతున్న శుభ సందర్బంగా…. శ్రీకాళహస్తి పట్టణం వైయస్సార్ సర్కిల్ వద్ద శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి వైయస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి వైయస్సార్ విగ్రహానికి, వైయస్ జగన్ రెడ్డి కటౌట్ కు పాలాభిషేకం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులుమాట్లాడుతూ….కలియుగంలో మరే ఇతర రాజకీయ నాయకుడూ ఎదుర్కోనన్ని కష్టాలను, దాడులను వైయస్ జగన్ తట్టుకొని నిలబడ్డారని, గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలో అందులోనూ 2 ఏళ్లు కరోనా ఉన్నప్పటికీ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసి చూపించారని అభివృద్ధి అంటే కేవలం రోడ్లు మాత్రమే కాదని, పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునీకరణ, పేదరికాన్ని నిర్మూలించడం, నిరుద్యోగ యువతకు సచివాలయాలు ద్వారా ఉద్యోగకల్పన కూడా అని వివరించారు. జగన్ శబరిమల మెట్లు ఎక్కినట్లుగా రాజకీయాల్లో ఒక్కో అడుగు వేస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18వ ఆవిర్భావం తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నరు. వైయస్ జగన్ ఎప్పుడూ తన తండ్రి ఆశయాలను, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చూస్తారని, ఆయనకు అధికారం కంటే ప్రజలకు ఇచ్చిన హామీలే ముఖ్యమని రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఆయన రాజీ పడకుండా పని చేస్తారని, ఆయన మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష, కొత్త పాటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తరాజీ సర్వణ కుమార్,బుల్లెట్ జయశ్యం రాయల్,మున్నా రాయల్, పంతులు,కంట ఉదయ్ కుమార్, శ్రీవారి సురేష్, పటాన్ ఫరీద్, గోర,పజిల్,గఫూర్, మధు రెడ్డి, పసల కృష్ణయ్య, మెహబూబ్ భాష,ఆరిఫ్, కాసరం బాలాజీ, ముని కృష్ణారెడ్డి, చింతా రాజేంద్ర, టైలర్ శ్రీను, సునీత సింగ్, షర్మిల ఠాగూర్, తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో వైఎస్సార్సీపీ వేడుకలు- వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 11: శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోనికి అడుగుపెడుతున్న శుభ సందర్బంగా…. శ్రీకాళహస్తి పట్టణం వైయస్సార్ సర్కిల్ వద్ద శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి వైయస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి వైయస్సార్ విగ్రహానికి, వైయస్ జగన్ రెడ్డి కటౌట్ కు పాలాభిషేకం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులుమాట్లాడుతూ….కలియుగంలో మరే ఇతర రాజకీయ నాయకుడూ ఎదుర్కోనన్ని కష్టాలను, దాడులను వైయస్ జగన్ తట్టుకొని నిలబడ్డారని, గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలో అందులోనూ 2 ఏళ్లు కరోనా ఉన్నప్పటికీ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసి చూపించారని అభివృద్ధి అంటే కేవలం రోడ్లు మాత్రమే కాదని, పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునీకరణ, పేదరికాన్ని నిర్మూలించడం, నిరుద్యోగ యువతకు సచివాలయాలు ద్వారా ఉద్యోగకల్పన కూడా అని వివరించారు. జగన్ శబరిమల మెట్లు ఎక్కినట్లుగా రాజకీయాల్లో ఒక్కో అడుగు వేస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18వ ఆవిర్భావం తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నరు. వైయస్ జగన్ ఎప్పుడూ తన తండ్రి ఆశయాలను, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చూస్తారని, ఆయనకు అధికారం కంటే ప్రజలకు ఇచ్చిన హామీలే ముఖ్యమని రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఆయన రాజీ పడకుండా పని చేస్తారని, ఆయన మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష, కొత్త పాటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తరాజీ సర్వణ కుమార్,బుల్లెట్ జయశ్యం రాయల్,మున్నా రాయల్, పంతులు,కంట ఉదయ్ కుమార్, శ్రీవారి సురేష్, పటాన్ ఫరీద్, గోర,పజిల్,గఫూర్, మధు రెడ్డి, పసల కృష్ణయ్య, మెహబూబ్ భాష,ఆరిఫ్, కాసరం బాలాజీ, ముని కృష్ణారెడ్డి, చింతా రాజేంద్ర, టైలర్ శ్రీను, సునీత సింగ్, షర్మిల ఠాగూర్, తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

