శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత విశిష్టమైన గిరి ప్రదక్షిణ కార్యక్రమం నేడు జరగనుంది. ఈ సందర్భంగా ఉభయదారులుగా శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ శాసనసభ సబ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు. నేడు ఉదయం 6:30 గంటలకు ఆలయ గాలిగోపురం వద్ద నుండి ఈ యాత్ర ప్రారంభమవుతుందని ఈ పవిత్ర కార్యక్రమంలో శివ భక్తులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ కార్యాలయం ద్వారా మాజీ ఎమ్మెల్యే కోరారు.

శివయ్య సన్నిధిలో వైభవంగా కొండచుట్టు-భక్తులు పార్టీ శ్రేణులు తరలిరావాలని బియ్యపు పిలుపు
శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత విశిష్టమైన గిరి ప్రదక్షిణ కార్యక్రమం నేడు జరగనుంది. ఈ సందర్భంగా ఉభయదారులుగా శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ శాసనసభ సబ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు. నేడు ఉదయం 6:30 గంటలకు ఆలయ గాలిగోపురం వద్ద నుండి ఈ యాత్ర ప్రారంభమవుతుందని ఈ పవిత్ర కార్యక్రమంలో శివ భక్తులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ కార్యాలయం ద్వారా మాజీ ఎమ్మెల్యే కోరారు.

