శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్ధం తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ శుక్రవారం నాడు ఆయలనికి విచ్చేసారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పాలక మండలి సభ్యులు, టి.డి.పి. మీడియా కోఆర్డినేటర్ కార్తీక్ నాయుడు, ఆలయ అధికారులు, ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి దర్శనానంతరం ఆలయ వెడపండితులచే ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్ధ, ప్రసాదలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, గుర్రపు శెట్టి, ఆలయ సిబ్బంది, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.

శివయ్యను దర్శించుకున్న తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్ధం తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ శుక్రవారం నాడు ఆయలనికి విచ్చేసారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పాలక మండలి సభ్యులు, టి.డి.పి. మీడియా కోఆర్డినేటర్ కార్తీక్ నాయుడు, ఆలయ అధికారులు, ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి దర్శనానంతరం ఆలయ వెడపండితులచే ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్ధ, ప్రసాదలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, గుర్రపు శెట్టి, ఆలయ సిబ్బంది, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.

