భారత నౌకాదళంలో స్వదేశీ అణు శక్తితో నడిచే మూడో జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిధమన్’ను శుక్రవారం ప్రవేశపెట్టారు. ‘శత్రువులను సంహరించే వాడు’ అనే అర్థం గల ఈ నౌక అరిహంత్ తరగతికి చెందినది. సుమారు 7,000 టన్నుల బరువు కలిగిన ఈ సబ్మరైన్లో 90 శాతం స్వదేశీ సాంకేతికత ఉపయోగించారు. ఇది అణు రియాక్టర్తో నిరంతర శక్తిని పొందుతూ, నీటి పైకి రావాల్సిన అవసరం లేకుండా 45 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఎనిమిది లాంచ్ ట్యూబ్లతో, K-4 మరియు భవిష్యత్తులో K-5 క్షిపణులతో శక్తివంతమైన దాడి సామర్థ్యం కలిగి ఉంది. దీంతో భారత సముద్ర భద్రత మరింత బలోపేతం అవుతుంది.

శత్రు సంహారి ‘అరిధమన్’ జలాంతర్గామి నౌకలో చేరిక
భారత నౌకాదళంలో స్వదేశీ అణు శక్తితో నడిచే మూడో జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిధమన్’ను శుక్రవారం ప్రవేశపెట్టారు. ‘శత్రువులను సంహరించే వాడు’ అనే అర్థం గల ఈ నౌక అరిహంత్ తరగతికి చెందినది. సుమారు 7,000 టన్నుల బరువు కలిగిన ఈ సబ్మరైన్లో 90 శాతం స్వదేశీ సాంకేతికత ఉపయోగించారు. ఇది అణు రియాక్టర్తో నిరంతర శక్తిని పొందుతూ, నీటి పైకి రావాల్సిన అవసరం లేకుండా 45 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఎనిమిది లాంచ్ ట్యూబ్లతో, K-4 మరియు భవిష్యత్తులో K-5 క్షిపణులతో శక్తివంతమైన దాడి సామర్థ్యం కలిగి ఉంది. దీంతో భారత సముద్ర భద్రత మరింత బలోపేతం అవుతుంది.

