విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదవి బాధ్యతాలు స్వీకరిస్తున్న సందర్బంగా ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ద్వారా మరియు రాష్ట్రం లో ఉన్న వెలమ కుటుంబ సభ్యులందరి తరుపున వారిని కలిసి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేయుడం జరిగింది,ఈయొక్క కార్యక్రమం లో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పెదిరెడ్ల సత్యం, రాష్ట్ర వెలమ నాయకులు బర్ల పైడం నాయుడు, రెడ్డి ఈశ్వరరావు, పెంట భానుప్రకాష్, వరుదు రాజకుమార్, పి. శ్రీనివాసరావు, చల్ల సురేష్,ముర్రు రాము, మాకిరెడ్డి సత్యనారాయణ తదితరులు హాజరైనారు.
ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం
రిజిస్ట్రేషన్ నెంబర్ :167/20


