Tuesday, 3 March 2026
  • Home  
  • విద్యుత్ సమస్యతో నక్కర్త మేడిపల్లి గ్రామ ప్రజలు పేరుకే ప్రజా పాలన ఎక్కడ చూసినా సమస్యలే పట్టించుకోని అధికారులు నిద్ర మత్తులో గ్రామ పెద్దలు
- E-పేపర్

విద్యుత్ సమస్యతో నక్కర్త మేడిపల్లి గ్రామ ప్రజలు పేరుకే ప్రజా పాలన ఎక్కడ చూసినా సమస్యలే పట్టించుకోని అధికారులు నిద్ర మత్తులో గ్రామ పెద్దలు

పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ : 03 మార్చ్ 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని విద్యుత్ సమస్యతో నక్కర్త మేడిపల్లి గ్రామ ప్రజలు గ్రామంలో సబ్స్టేషన్ ఉన్న విద్యుత్ సమస్యలు తప్పడం లేదు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతిరోజు సుమారుగా 10 నుంచి 20 సార్లు విద్యుత్ పోతుంది. 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండాల్సిన గ్రామం కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. విద్యుత్ అధికారుల స్పందించి కరెంటు కొరత లేకుండా చూడాలని గ్రామ ప్రజలు విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్ :
03 మార్చ్ 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం
యాచారం మండలంలోని
విద్యుత్ సమస్యతో నక్కర్త మేడిపల్లి గ్రామ ప్రజలు
గ్రామంలో సబ్స్టేషన్ ఉన్న విద్యుత్ సమస్యలు తప్పడం లేదు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతిరోజు సుమారుగా 10 నుంచి 20 సార్లు విద్యుత్ పోతుంది. 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండాల్సిన గ్రామం కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. విద్యుత్ అధికారుల స్పందించి కరెంటు కొరత లేకుండా చూడాలని గ్రామ ప్రజలు విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.