వింజమూరు మండలం లోని శoఖవరం గ్రామంలో ప్రభుత్వం భూమిని శంఖవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమించే ప్రయత్నం చేశారు ఆ గ్రామ తాళారితో పాటు మరి కొందరు అడ్డుకున్నారు 12 ఎకరాల భూమి ఉంది అందులో ఇద్దరికి 4 ఎకరాల ఢీ పట్టా ఇచ్చారు మిగిలిన భూమిని రెండేళ్ల నుంచి ఆ గ్రామానికి చెందిన వ్యక్తులు అక్రమించే ప్రయత్నం చేయగా రెవెన్యూ అధికారులు అడ్డుకొని హెచ్చరిక బోర్డు వేయడం జరిగింది.



