Thursday, 26 February 2026
  • Home  
  • లింగంపల్లి యువకుడు డా. వెంకటేశ్వర్లుకు డాక్టరేట్ ఘనత
- ఆంధ్రప్రదేశ్

లింగంపల్లి యువకుడు డా. వెంకటేశ్వర్లుకు డాక్టరేట్ ఘనత

లింగంపల్లి గ్రామానికి చెందిన డా. గార్ల వెంకటేశ్వర్లు న్యూఢిల్లీలోని డి.పి.ఎస్.ఆర్.యులో ఫార్మసీ పరిశోధనలో డాక్టరేట్ పొందారు. శేషాచలం కొండల ఔషధ మొక్కల యాంటీకాన్సర్ లక్షణాలపై ఆయన పరిశోధన చేశారు. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 8వ స్నాతకోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డా. రవిచంద్రన్, రిజిస్ట్రార్ డా. రామచంద్ర ఖత్రి సహా ప్రముఖులు పాల్గొన్నారు.

లింగంపల్లి గ్రామానికి చెందిన డా. గార్ల వెంకటేశ్వర్లు న్యూఢిల్లీలోని డి.పి.ఎస్.ఆర్.యులో ఫార్మసీ పరిశోధనలో డాక్టరేట్ పొందారు. శేషాచలం కొండల ఔషధ మొక్కల యాంటీకాన్సర్ లక్షణాలపై ఆయన పరిశోధన చేశారు. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 8వ స్నాతకోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డా. రవిచంద్రన్, రిజిస్ట్రార్ డా. రామచంద్ర ఖత్రి సహా ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.