తిరుమల దర్శనానికి కుటుంబ సమేతం గా విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు,రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పెద్దలు సి.యం. రమేష్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకో గా వారికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కలంకారి వస్త్రముతో సత్కరించడం జరిగింది.
- తిరుపతి
రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ కు స్వాగతం పలికిన కోలా ఆనంద్
తిరుమల దర్శనానికి కుటుంబ సమేతం గా విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు,రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పెద్దలు సి.యం. రమేష్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకో గా వారికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కలంకారి వస్త్రముతో సత్కరించడం జరిగింది.

