శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20,శ్రీ కాళహస్తి శాసనసభ్యులు సతీమణి బొజ్జల రీషితా రెడ్డి డిసెంబర్ 21న ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు అయిదేళ్ళ వయసు కలిగిన పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించి పోలియో మహమ్మరిని పారద్రోలాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- తిరుపతి
రెండు చుక్కలతో పోలియోని పారద్రోలాలి… బొజ్జల రీషితా రెడ్డి
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 20,శ్రీ కాళహస్తి శాసనసభ్యులు సతీమణి బొజ్జల రీషితా రెడ్డి డిసెంబర్ 21న ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు అయిదేళ్ళ వయసు కలిగిన పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించి పోలియో మహమ్మరిని పారద్రోలాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

