జనగామ జిల్లా నుండి ఉద్యోగులు హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర సదస్సు మరియు ఈద్ మిలాబ్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలీ మాట్లాడుతూ మైనారిటీ ఎంప్లాయీస్ యూనియన్ జనగామ జిల్లాలో చాల మంచి కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఓటర్ ఎన్రోల్మెంట్ క్యాంప్ , ఇఫ్తార్ విందు, 317 Go బాధితుల avareness camp, representation Best teacher awards for monority employees లాంటి కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఉపయోగపడే పనులు చేసిందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ అహ్మెద్ రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు ను తెచ్చాడని ఫరూక్ గారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనగామ మైనారిటీ ఉద్యోగులను ఫరూక్ అహ్మెద్ సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలీ, తహసీన్, జహీరుద్దీన్ , ఖలీల్, మోహసిన్, గౌస్ పాషా, అజీజ్ పాషా, ఇమ్రాన్, రిజ్వాన్ మరియు పాషా తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర సదస్సు మరియు ఈద్ మిలాబ్ కు తరలివెళ్ళిన జనగామ జిల్లా తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీసు యూనియన్ TSMESA
జనగామ జిల్లా నుండి ఉద్యోగులు హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర సదస్సు మరియు ఈద్ మిలాబ్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలీ మాట్లాడుతూ మైనారిటీ ఎంప్లాయీస్ యూనియన్ జనగామ జిల్లాలో చాల మంచి కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఓటర్ ఎన్రోల్మెంట్ క్యాంప్ , ఇఫ్తార్ విందు, 317 Go బాధితుల avareness camp, representation Best teacher awards for monority employees లాంటి కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఉపయోగపడే పనులు చేసిందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ అహ్మెద్ రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు ను తెచ్చాడని ఫరూక్ గారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనగామ మైనారిటీ ఉద్యోగులను ఫరూక్ అహ్మెద్ సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలీ, తహసీన్, జహీరుద్దీన్ , ఖలీల్, మోహసిన్, గౌస్ పాషా, అజీజ్ పాషా, ఇమ్రాన్, రిజ్వాన్ మరియు పాషా తదితరులు పాల్గొన్నారు

