రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలోని మునగాల వెంకటాపురం పంచాయతీ లో నాయనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ గా నిర్దారించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇది కోయంబేడు లింకు గా నిర్దారించడం జరిగింది ఈ వ్యక్తి చెన్నై ప్యారిస్ సెంటర్ నందు చిల్లర దుకాణంలో పనిచేస్తు ఎటువంటి అనుమతి లేకుండా ఈ నెల 9 వ తేదీన బైక్ మీద రావడం జరిగినది. వచ్చినప్పుడు నుండి హోమ్ కోరంటైన్ లో ఉంచి పరిశీలన లో ఉంచారు అతనికి నెల్లూరులో పరిక్షలు నిర్వహించిగా కరోనా పాజిటివ్ గా నిర్దారించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. గ్రామన్ని పరిశీలించిన వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్ బాషా మాట్లాడుతూ రాపూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదైనడని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేసు నమోదైన ప్రాతంలో కొన్ని రోజులు ప్రత్యేక ఆంక్షలు ఉంటాయని గ్రామస్తులు వాటిని తప్పక పాటించాలి లేనియెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాపూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదు
రాపూరు, మే 28, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలోని మునగాల వెంకటాపురం పంచాయతీ లో నాయనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ గా నిర్దారించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇది కోయంబేడు లింకు గా నిర్దారించడం జరిగింది ఈ వ్యక్తి చెన్నై ప్యారిస్ సెంటర్ నందు చిల్లర దుకాణంలో పనిచేస్తు ఎటువంటి అనుమతి లేకుండా ఈ నెల 9 వ తేదీన బైక్ మీద రావడం జరిగినది. వచ్చినప్పుడు నుండి హోమ్ కోరంటైన్ లో ఉంచి పరిశీలన లో ఉంచారు అతనికి నెల్లూరులో పరిక్షలు నిర్వహించిగా కరోనా పాజిటివ్ గా నిర్దారించారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. గ్రామన్ని పరిశీలించిన వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ అన్వర్ బాషా మాట్లాడుతూ రాపూరు మండలంలో తొలి కరోనా కేసు నమోదైనడని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేసు నమోదైన ప్రాతంలో కొన్ని రోజులు ప్రత్యేక ఆంక్షలు ఉంటాయని గ్రామస్తులు వాటిని తప్పక పాటించాలి లేనియెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

