పున్నమి ప్రతినిధి
భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ నియామకం మీద బహిస్కృత బీజేపీ నేత గోషామహల్ శాసన సభ్యులు రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల మీద రామ చంద్ర రావు స్పందించారు. రాజా సింగ్ వ్యాఖ్యలని పట్టించు కోవడం అనవసరం అని, ఇప్పుడు నూతనముగా వేసిన కమిటీ తోనే ఎన్నికల కి వెళ్తాము అని దీని లో ఎటువంటి మార్పు ఉండభోదని రామ చంద్ర రావు తెలిపారు. గత 33 ఎల్లగా బీజేపీ కి సేవ చేసే వారికి కమిటీ లో స్థానం కల్పించినట్లు అయన తెలియజేసారు


