Thursday, 2 April 2026
  • Home  
  • రవిచంద్ర ఇంట రవిచంద్ర పోటెత్తిన ఎమ్ ఎల్ ఎ వైరి వర్గం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రవిచంద్ర ఇంట రవిచంద్ర పోటెత్తిన ఎమ్ ఎల్ ఎ వైరి వర్గం

కావలి లోని తెలుగుదేశం పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర నివాసానికి తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు, యమ్.యల్ .సి బీద రవిచంద్ర గురువారం విచ్చేశారు. ఇటీవల ఆయన బావమరిది వెంకటసుబ్బయ్య మృతి చెందడంతో పరామర్శించేందుకు రాగా ఆయనతో పాటు ఎ.ఎమ్.సి చైర్మన్ అలేఖ్య, మాజీ ఛైర్మన్ వెంకటేశ్వర్లు, శ్రీహరి నాయుడు మరి కొందరు అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయానికి మాజీ యమ్ యల్ ఎ వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా అక్కడికి చేరడంతో, సమాచారం అందుకున్న పలువురు దేశం నేతలు అక్కడికి చేరుకోవడంతో మన్నవ ఇంట రాజకీయ సందడి నెలకొంది. ఇటీవల జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిన కార్యక్రమంకు ఈ నేతలందరూ గైర్హాజరు అయ్యి మరలా అందరూ మన్నవ ఇంటికి మూకుమ్మడిగా చేరుకున్నారు.

కావలి లోని తెలుగుదేశం పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర నివాసానికి తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు, యమ్.యల్ .సి బీద రవిచంద్ర గురువారం విచ్చేశారు. ఇటీవల ఆయన బావమరిది వెంకటసుబ్బయ్య మృతి చెందడంతో పరామర్శించేందుకు రాగా ఆయనతో పాటు ఎ.ఎమ్.సి చైర్మన్ అలేఖ్య, మాజీ ఛైర్మన్ వెంకటేశ్వర్లు, శ్రీహరి నాయుడు మరి కొందరు అక్కడకు చేరుకున్నారు. ఇదే సమయానికి మాజీ యమ్ యల్ ఎ వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా అక్కడికి చేరడంతో, సమాచారం అందుకున్న పలువురు దేశం నేతలు అక్కడికి చేరుకోవడంతో మన్నవ ఇంట రాజకీయ సందడి నెలకొంది. ఇటీవల జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిన కార్యక్రమంకు ఈ నేతలందరూ గైర్హాజరు అయ్యి మరలా అందరూ మన్నవ ఇంటికి మూకుమ్మడిగా చేరుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.