తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 11: తొట్టంబేడు మండలంలో దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ కి మండల విద్యాశాఖ అధికారి-2 భాస్కర్ బుధవారం సందర్శించారు.నో బ్యాగ్ డే, ఎఫ్.ఎల్.ఎన్., మధ్యాహ్నభోజన పథకం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు లక్ష్యం తో చదివి ఉన్నతంగా ఎదగాలని తగు సూచనలు ఇచ్చి విద్యార్థులందరికీ స్వీట్లు పంచారు.మండలంలో విద్యా కార్యక్రమాలను బలోపేతం చేస్తున్న ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యంని అభినందించారు. ఈ సందర్భంగా ఈ నెల పదవీ విరమణ అవుతున్న యం.ఈ.ఓ ని పాఠశాల తరపున బాలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సి. ఆర్. పి. ప్రసాద్ పాల్గొన్నారు.

యం.ఈ.ఓ ని సన్మానించిన ఉపాధ్యాయులు బాలు
తొట్టంబేడు పున్నమి న్యూస్, ఫిబ్రవరి 11: తొట్టంబేడు మండలంలో దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ కి మండల విద్యాశాఖ అధికారి-2 భాస్కర్ బుధవారం సందర్శించారు.నో బ్యాగ్ డే, ఎఫ్.ఎల్.ఎన్., మధ్యాహ్నభోజన పథకం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు లక్ష్యం తో చదివి ఉన్నతంగా ఎదగాలని తగు సూచనలు ఇచ్చి విద్యార్థులందరికీ స్వీట్లు పంచారు.మండలంలో విద్యా కార్యక్రమాలను బలోపేతం చేస్తున్న ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యంని అభినందించారు. ఈ సందర్భంగా ఈ నెల పదవీ విరమణ అవుతున్న యం.ఈ.ఓ ని పాఠశాల తరపున బాలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సి. ఆర్. పి. ప్రసాద్ పాల్గొన్నారు.

