అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి సీనియర్ నేత జానపాటి వెంకట రామయ్యపార్టీవ దేహానికి టిడిపి నేత ఎమ్మెల్సీ రామచంద్రయ్య శ్రద్ధాంజలి ఘటించారు మండలంలోని మాధవరం-1 గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నేత శ్యామల వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని బుధవారం తన స్వగృహంలో శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రయ్య మాట్లాడుతూ టిడిపి పార్టీ కోసం ఆయన చేసిన కృషి మరవలేని విషయమని ఆయనతో నాకున్న మిత్రబంద్రం మరవలేని విషయమని ఎంతో మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేపించాలని ఎన్నోసార్లు నా దృష్టికి తీసుకు వచ్చారని అలాంటి మహోన్నతమైన వ్యక్తి మృతి చెందడం పార్టీకి తీరని లోటనివారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్నారై చంద్ర ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి గంజి సుబ్బరాయుడు టిడిపి యువనేత దారపునేని రాజా నాయుడు, రాజశేఖర్, కూటమి నేతలు శ్రీకాంత్, బండి ఓబులేసు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు…

మృతి చెందిన జానపాటి వెంకటరామయ్య పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య…
అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి సీనియర్ నేత జానపాటి వెంకట రామయ్యపార్టీవ దేహానికి టిడిపి నేత ఎమ్మెల్సీ రామచంద్రయ్య శ్రద్ధాంజలి ఘటించారు మండలంలోని మాధవరం-1 గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నేత శ్యామల వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని బుధవారం తన స్వగృహంలో శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రయ్య మాట్లాడుతూ టిడిపి పార్టీ కోసం ఆయన చేసిన కృషి మరవలేని విషయమని ఆయనతో నాకున్న మిత్రబంద్రం మరవలేని విషయమని ఎంతో మందికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేపించాలని ఎన్నోసార్లు నా దృష్టికి తీసుకు వచ్చారని అలాంటి మహోన్నతమైన వ్యక్తి మృతి చెందడం పార్టీకి తీరని లోటనివారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్నారై చంద్ర ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి గంజి సుబ్బరాయుడు టిడిపి యువనేత దారపునేని రాజా నాయుడు, రాజశేఖర్, కూటమి నేతలు శ్రీకాంత్, బండి ఓబులేసు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు…

