ఈ రోజు (21/10/2025) నుండి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిన కారణముగా చెయ్యేరు నదీ పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపర్లు, గొర్ల కాపర్లు, చేపలు పట్టే వారు, రైతులు మరియు సామాన్య జనం ఎవ్వరిని నదీ తీరం దగ్గరకు వెళ్ళనీయకుండా మరియు నదిని దాటే ప్రయత్నం చేయనీయకుండా మరియు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా చేయవలసినదిగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారిని కోరడమైనది రాజంపేట తహసీల్దార్ కోరడం జరిగినది.

మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ రోజు (21/10/2025) నుండి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించిన కారణముగా చెయ్యేరు నదీ పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపర్లు, గొర్ల కాపర్లు, చేపలు పట్టే వారు, రైతులు మరియు సామాన్య జనం ఎవ్వరిని నదీ తీరం దగ్గరకు వెళ్ళనీయకుండా మరియు నదిని దాటే ప్రయత్నం చేయనీయకుండా మరియు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా చేయవలసినదిగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారిని కోరడమైనది రాజంపేట తహసీల్దార్ కోరడం జరిగినది.

