ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలంలో ఇంటి పన్నుల వసూళ్లపై ఎంపీడీవో జలజాక్షి ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో పర్యటించారు. పంచాయతీ కమిషనర్ ఆదేశాల మేరకు మార్చి 15లోపు ప్రతి ఇంటి పన్ను చెల్లించాలని సూచించారు. మండల వ్యాప్తంగా రూ.79 లక్షలు బకాయిలు ఉన్నట్లు, లైసెన్సులు సహా మొత్తం రూ.1.2 కోట్లు వసూలు కావాల్సి ఉందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఇంటికి డిమాండ్ నోటీసులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, గరుడయ్యలు పాల్గొన్నారు.

మార్చి 15లోపు ఇంటి పన్నులు చెల్లించాలి – మనుబోలులో ఎంపీడీవో జలజాక్షి గారు సూచనలు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలంలో ఇంటి పన్నుల వసూళ్లపై ఎంపీడీవో జలజాక్షి ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో పర్యటించారు. పంచాయతీ కమిషనర్ ఆదేశాల మేరకు మార్చి 15లోపు ప్రతి ఇంటి పన్ను చెల్లించాలని సూచించారు. మండల వ్యాప్తంగా రూ.79 లక్షలు బకాయిలు ఉన్నట్లు, లైసెన్సులు సహా మొత్తం రూ.1.2 కోట్లు వసూలు కావాల్సి ఉందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఇంటికి డిమాండ్ నోటీసులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, గరుడయ్యలు పాల్గొన్నారు.

