Thursday, 5 February 2026
  • Home  
  • మానవసేవే మాధవసేవ అని కూటమి ప్రభుత్వం
- విశాఖపట్నం

మానవసేవే మాధవసేవ అని కూటమి ప్రభుత్వం

*మానవసేవే మాధవసేవ అని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నిర్ణయాలు తో నిరూపణ అయ్యాయి* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* * తుఫాన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు, యుద్ధ ప్రాతిపదికన అన్ని ప్రాంతాల వారికి నిత్యవసర సరుకులు అనగా బియ్యం, పంచదార ,వంటనూనె ,కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటి నిత్యవసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం మానవత్వాన్ని చాటుకున్నట్లే అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల,వాస్తవానికి తుఫాన్ వల్ల ప్రాణ నష్టం జరగలేదు కానీ అధిక వర్షం వల్ల చాలా కుటుంబాల యజమానులు వారి ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి, కూలి పని మరియు మసీకారులు వేటకి వెళ్ళలేని పరిస్థితి, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు వెనుదండగా నిలవాలని చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని తీసుకున్న నిర్ణయం వల్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మరియు

*మానవసేవే మాధవసేవ అని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నిర్ణయాలు తో నిరూపణ అయ్యాయి*
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
* తుఫాన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు, యుద్ధ ప్రాతిపదికన అన్ని ప్రాంతాల వారికి నిత్యవసర సరుకులు అనగా బియ్యం, పంచదార ,వంటనూనె ,కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటి నిత్యవసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం మానవత్వాన్ని చాటుకున్నట్లే అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల,వాస్తవానికి తుఫాన్ వల్ల ప్రాణ నష్టం జరగలేదు కానీ అధిక వర్షం వల్ల చాలా కుటుంబాల యజమానులు వారి ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి, కూలి పని మరియు మసీకారులు వేటకి వెళ్ళలేని పరిస్థితి, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు వెనుదండగా నిలవాలని చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని తీసుకున్న నిర్ణయం వల్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మరియు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.