Thursday, 26 March 2026
  • Home  
  • మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు
- E-పేపర్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు

*గుంటూరు:ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు అనంతరం కోడూరు నియోజకవర్గం లో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరియు నిన్నటి రోజున విజయవంతమైన ర్యాలీ గురించి అడిగి తెలుసుకుని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్&మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ని అభినందించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి .

*గుంటూరు:ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు అనంతరం కోడూరు నియోజకవర్గం లో జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరియు నిన్నటి రోజున విజయవంతమైన ర్యాలీ గురించి అడిగి తెలుసుకుని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& నియోజకవర్గ ఇన్చార్జ్&మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ని అభినందించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.