శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బముగా మొదటి రోజు శ్రీ భక్తకన్నప్ప స్వామి వారి ద్వజారోహణ కార్యక్రమాన్ని మంగళవారం నాడు ఆలయ వేదం పండితులు శాశ్రోక్తంగ నిర్వహించారు. మానవులు కాదు మాటలుగాని జీవుల సైతం మోక్షమోసిగిన క్షేత్రంగా పేరుగాంచినది శ్రీలాకపాస్తి క్షేత్రం మూగజీవాలైన శ్రీ సాలీడు, కాళ పాము, హస్తి ఎనుగు, అనునిత్యంలు ఆదేవవదే వుడను పూజిస్తు మోక్షపాప్తిని పొందినవి అక్షరం రాని బోయవాడయిన కణ్ణడుని భక్తకన్నప్పగా మార్చినది ఈ క్షేతంలో మణిమంతుడనే యుకుడు విచక్షణ లేకుండా మృగాలను వంపుంతు, అనందిస్తుండేవాడు. అది చూసిన సందకేశ్వరుడు ఏపాపం ఎరుగని మృగాలను నిర్దాక్షణ్యంగా చంపుతున్న మణిమంతుడిని మాసం తింటూ కిరాతుకినిగా అడవిలో తిరుగుత జీవించమని దేవలోకంలో స్థానంలేదని శపింస్తారు. ఆ శాపానికి భయపడిన మణిమంతుడు, తన శాపానికి విమోచనం తెలుపమనగా నందికేశ్వరుడిని వేడుకోనగా అందుకు భూలోకంలో దక్షణ కాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీకాళహస్తీశ్వర పుణ్యక్ష త్రంలో వివాహమాడి తద్వారా మీకు తిన్నడనే పుశ్రుడు జన్మిస్తాడు అతడు పరమకిననికి అత్యంత ప్రీతికరమైన భక్తుడుగా పేరుపొందుతాడు అప్పుడు నీ శాపవిమోచన కలుగుతుందిని తెలుపుతాడు. భక్తుడైన మణిమంతుడు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది తీరాన ఒక యోజన దూరంలో నిసిస్తూ అక్కడ ఒక బోయ యువతిని పెండ్లాడిన ఐదు సంవత్సరాల తరువాత వారికి ఒక మగబిడ్డ సంతానప్రాప్తి కలుగుతుంది. అతడికి తిన్నడు అని పేరు పెట్టడం జరుగుతుంది. అతడు కైలాస శిఖరం పరిసర ప్రాతంలోని అడువులయందు తిరుగుతు, అడవిలోని వాయులింగాన్ని బిల్వపత్రాలతో పూజిస్తు, కందమూలను, మాంసం వంటివి నైవేధ్యంగా పెడుతూ ఉండేవాడు. అతని మూడభక్తికి మునులు అత అడ్డు చెప్పలేక వురుకునేవారు. ఒకనాడు శివార్చనకు మునీంద్రులు వాయి లింగం వద్దరాగా, మునులు, దేవతలు చూస్తుండగా కిరాతకుడైన కడు భక్తిని వారికి తెలయజేప్పేందుకు పరమేశ్వరుడు, ఒక కంటియందు నీరు కారేవిధంగా చేశాడు. ఈ విషయం తెలియని తిన్నడు తన నోటిలోని జలంతో శివలింగాన్ని అదిషేకించి. నైవేద్యం సమర్పించిన తరువాత పరమేశ్వరుని వంటనీరు కారుతున్న దృశ్యాన్ని గమనిస్తాడు తన తప్పిదంచేతన స్వామికి ఇటువంటి ఇబ్బంది కలిగిందని భావించి కన్నుకు కన్నే సమాధనం అని తన వద్దవున్ని బాణంతో తన కన్నుని తీసి శివలింగానికి అమర్చుతాడు. అప్పుడు లింగం కంట నీరు కారడం నిలుస్తుంది. వెంటనే మరో కంటిలోనుంచి నీరుజారడం జరుగుతుంది. కుడు వెనువెంటనే రెండవ కంటిని కూడా పెకళించడానికి ప్రయత్నిస్తుండాగా అదేవదేవుడు ప్రత్యక్షమై తడిని అవుతాడు, తిన్నడి భక్తికి మెచ్చి నీ చరిత్ర విన్నవారికి రచించిన వారికి పాపపరిహరం అవుతుందని వరం ప్రసాదింస్తాడు. ఇది గమనిస్తున్న మునీంద్రులు తిన్నది భక్తికి సంతోషించి ఆశీర్వదిస్తారు. తనకున్న రెండుకన్నులపైతం భగవంశనికి అర్పిందానికి వెనుకాడని భక్తుడు అయినందున అతనికి భక్తకన్నప్ప అని పిలువసాగారు. పరమ శివునికి ఆపరభక్తితో తనక కన్నుని సమర్పించిన కనప్పటికి శ్రీస్వామివారికన్న ముందుగా పూజ చేయడం శ్రీకాళహస్తిలో అదివాయితగా వస్తున్న. ఆచారం శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో ఫిబ్రవరి 10 నుండి 23 వరకు అత్యంత వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకలను నిర్వహిస్తారు. భకన్నప్ప ద్వాజారోహణంతో ప్రారంభించిన తరువాతే స్వామివారి ధ్వజారోహణం నిర్వహించబడుతుంది. ఈ భక్తకన్న ధ్వజారోహణ కార్యక్రమంలో స్థానిక శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, భాజపా నాయకులు కోలా ఆనంద్, పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పాలక మండలి సబ్యులు, పోలీసు శాఖ అధికారులు, ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం భక్తకన్నప్ప ధ్వజారోహణతో ప్రారంభం
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 10: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బముగా మొదటి రోజు శ్రీ భక్తకన్నప్ప స్వామి వారి ద్వజారోహణ కార్యక్రమాన్ని మంగళవారం నాడు ఆలయ వేదం పండితులు శాశ్రోక్తంగ నిర్వహించారు. మానవులు కాదు మాటలుగాని జీవుల సైతం మోక్షమోసిగిన క్షేత్రంగా పేరుగాంచినది శ్రీలాకపాస్తి క్షేత్రం మూగజీవాలైన శ్రీ సాలీడు, కాళ పాము, హస్తి ఎనుగు, అనునిత్యంలు ఆదేవవదే వుడను పూజిస్తు మోక్షపాప్తిని పొందినవి అక్షరం రాని బోయవాడయిన కణ్ణడుని భక్తకన్నప్పగా మార్చినది ఈ క్షేతంలో మణిమంతుడనే యుకుడు విచక్షణ లేకుండా మృగాలను వంపుంతు, అనందిస్తుండేవాడు. అది చూసిన సందకేశ్వరుడు ఏపాపం ఎరుగని మృగాలను నిర్దాక్షణ్యంగా చంపుతున్న మణిమంతుడిని మాసం తింటూ కిరాతుకినిగా అడవిలో తిరుగుత జీవించమని దేవలోకంలో స్థానంలేదని శపింస్తారు. ఆ శాపానికి భయపడిన మణిమంతుడు, తన శాపానికి విమోచనం తెలుపమనగా నందికేశ్వరుడిని వేడుకోనగా అందుకు భూలోకంలో దక్షణ కాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీకాళహస్తీశ్వర పుణ్యక్ష త్రంలో వివాహమాడి తద్వారా మీకు తిన్నడనే పుశ్రుడు జన్మిస్తాడు అతడు పరమకిననికి అత్యంత ప్రీతికరమైన భక్తుడుగా పేరుపొందుతాడు అప్పుడు నీ శాపవిమోచన కలుగుతుందిని తెలుపుతాడు. భక్తుడైన మణిమంతుడు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది తీరాన ఒక యోజన దూరంలో నిసిస్తూ అక్కడ ఒక బోయ యువతిని పెండ్లాడిన ఐదు సంవత్సరాల తరువాత వారికి ఒక మగబిడ్డ సంతానప్రాప్తి కలుగుతుంది. అతడికి తిన్నడు అని పేరు పెట్టడం జరుగుతుంది. అతడు కైలాస శిఖరం పరిసర ప్రాతంలోని అడువులయందు తిరుగుతు, అడవిలోని వాయులింగాన్ని బిల్వపత్రాలతో పూజిస్తు, కందమూలను, మాంసం వంటివి నైవేధ్యంగా పెడుతూ ఉండేవాడు. అతని మూడభక్తికి మునులు అత అడ్డు చెప్పలేక వురుకునేవారు. ఒకనాడు శివార్చనకు మునీంద్రులు వాయి లింగం వద్దరాగా, మునులు, దేవతలు చూస్తుండగా కిరాతకుడైన కడు భక్తిని వారికి తెలయజేప్పేందుకు పరమేశ్వరుడు, ఒక కంటియందు నీరు కారేవిధంగా చేశాడు. ఈ విషయం తెలియని తిన్నడు తన నోటిలోని జలంతో శివలింగాన్ని అదిషేకించి. నైవేద్యం సమర్పించిన తరువాత పరమేశ్వరుని వంటనీరు కారుతున్న దృశ్యాన్ని గమనిస్తాడు తన తప్పిదంచేతన స్వామికి ఇటువంటి ఇబ్బంది కలిగిందని భావించి కన్నుకు కన్నే సమాధనం అని తన వద్దవున్ని బాణంతో తన కన్నుని తీసి శివలింగానికి అమర్చుతాడు. అప్పుడు లింగం కంట నీరు కారడం నిలుస్తుంది. వెంటనే మరో కంటిలోనుంచి నీరుజారడం జరుగుతుంది. కుడు వెనువెంటనే రెండవ కంటిని కూడా పెకళించడానికి ప్రయత్నిస్తుండాగా అదేవదేవుడు ప్రత్యక్షమై తడిని అవుతాడు, తిన్నడి భక్తికి మెచ్చి నీ చరిత్ర విన్నవారికి రచించిన వారికి పాపపరిహరం అవుతుందని వరం ప్రసాదింస్తాడు. ఇది గమనిస్తున్న మునీంద్రులు తిన్నది భక్తికి సంతోషించి ఆశీర్వదిస్తారు. తనకున్న రెండుకన్నులపైతం భగవంశనికి అర్పిందానికి వెనుకాడని భక్తుడు అయినందున అతనికి భక్తకన్నప్ప అని పిలువసాగారు. పరమ శివునికి ఆపరభక్తితో తనక కన్నుని సమర్పించిన కనప్పటికి శ్రీస్వామివారికన్న ముందుగా పూజ చేయడం శ్రీకాళహస్తిలో అదివాయితగా వస్తున్న. ఆచారం శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో ఫిబ్రవరి 10 నుండి 23 వరకు అత్యంత వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకలను నిర్వహిస్తారు. భకన్నప్ప ద్వాజారోహణంతో ప్రారంభించిన తరువాతే స్వామివారి ధ్వజారోహణం నిర్వహించబడుతుంది. ఈ భక్తకన్న ధ్వజారోహణ కార్యక్రమంలో స్థానిక శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, భాజపా నాయకులు కోలా ఆనంద్, పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, పాలక మండలి సబ్యులు, పోలీసు శాఖ అధికారులు, ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

