ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 5 (పున్నమి ప్రతినిధి )మల్లి .మనుబోలులోని శుశ్రుత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శనివారం 26వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా స్థిరపడినట్లు తెలిపారు. డైరెక్టర్ డాక్టర్ మైధిలి సిబ్బందికి అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

మనుబోలులో శుశ్రుత స్కూల్ వార్షికోత్సవం సందడి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 5 (పున్నమి ప్రతినిధి )మల్లి .మనుబోలులోని శుశ్రుత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శనివారం 26వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా స్థిరపడినట్లు తెలిపారు. డైరెక్టర్ డాక్టర్ మైధిలి సిబ్బందికి అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

