నంద్యాల పట్టణ నూతన ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు చేపట్టిన చాంద్ బాషా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని వారి నంద్యాల క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతపై చర్చించగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని మంత్రి సూచించారు.

- E-పేపర్
మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా
నంద్యాల పట్టణ నూతన ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు చేపట్టిన చాంద్ బాషా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని వారి నంద్యాల క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతపై చర్చించగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని మంత్రి సూచించారు.

