ఓబులవారిపల్లి ( పున్నమి ప్రతినిధి )జూలై 23
బుధవారం టిడిపి యువనాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు గునిపాటి రామయ్య కుమారుడు గునిపాటి కిరణ్ తో కలిసి ఓబులవారిపల్లి మండలం, మంగంపేట నందు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి ఈ కార్యక్రమములో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు యువత సభ్యులు పాల్గొన్నారు.

మంగంపేట దగ్గర చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న చైర్మన్ కె కె చౌదరి
ఓబులవారిపల్లి ( పున్నమి ప్రతినిధి )జూలై 23 బుధవారం టిడిపి యువనాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు గునిపాటి రామయ్య కుమారుడు గునిపాటి కిరణ్ తో కలిసి ఓబులవారిపల్లి మండలం, మంగంపేట నందు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి ఈ కార్యక్రమములో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు యువత సభ్యులు పాల్గొన్నారు.

