Tuesday, 24 March 2026
  • Home  
  • భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన :- ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎన్ఎండి ఫిరోజ్
- E-పేపర్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన :- ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎన్ఎండి ఫిరోజ్

నంద్యాల: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు (అక్టోబరు 16, గురువారం) ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని రాగ మయూరి వెంచర్ లో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నంద్యాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జి లు , వార్డు ఇంచార్జి లు మరియు ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో పత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, నంద్యాల టిడిపి రాష్ట్ర పరిశీలకులు ఆలం నర్సం నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న ఈ సభకు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, నంద్యాల నియోజకవర్గం నుండి సభకు తరలివెళ్లే ఏర్పాట్ల గురించి, ఇతర అంశాల గురించి క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జ్ లకు వారు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు సంబంధించిన స్టిక్కర్లను విడుదల చేశారు ఈ సమావేశంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, కౌన్సిలర్లు కండే శ్యాం సుందర్ లాల్, శ్రీదేవి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ , పట్టణ మహిళా అధ్యక్షురాలు విజయ గౌరీ, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితరులు పాల్గొన్నారు

నంద్యాల: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు (అక్టోబరు 16, గురువారం) ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని రాగ మయూరి వెంచర్ లో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నంద్యాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జి లు , వార్డు ఇంచార్జి లు మరియు ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో పత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, నంద్యాల టిడిపి రాష్ట్ర పరిశీలకులు ఆలం నర్సం నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న ఈ సభకు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, నంద్యాల నియోజకవర్గం నుండి సభకు తరలివెళ్లే ఏర్పాట్ల గురించి, ఇతర అంశాల గురించి క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జ్ లకు వారు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు సంబంధించిన స్టిక్కర్లను విడుదల చేశారు ఈ సమావేశంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, కౌన్సిలర్లు కండే శ్యాం సుందర్ లాల్, శ్రీదేవి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ , పట్టణ మహిళా అధ్యక్షురాలు విజయ గౌరీ, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.