Wednesday, 30 July 2025
  • Home  
  • బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి కామెంట్స్…
- గూడూరు

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి కామెంట్స్…

ఏపీలో రాజధాని‌ మీద విచారణ జరిపింది జీఎన్ రావు కమిటీ కాదు.. జగన్ రెడ్డి కమిటీలా ఉంది. – ఏపీ తన సొంత జాగీరులా సీఎం వ్యవహరిస్తున్నారు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నలభై వేల మంది ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. – ఏపీ ప్రభుత్వం పిచ్చిచర్యలని మానుకోవాలి. జీఎన్ రావు కమిటీ నివేదికని చెత్తబుట్టలో‌ పడేయాలి. వైసీపీలోనే వ్యతిరేఖత వస్తుంది. ఏపీ ముడు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. – బీజేపీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటుంది. కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు. – సెల్ఫ్ ఫైనాన్స్ తో అమరావతిని రాజధానిగా అభివృద్ది చేమోచ్చు. – మడెం తిప్పమని, మాట తప్పవని చెప్పే జగన్ రాజధాని విషయంలో ఇచ్చిన మాటకి ఎందుకని కట్టుబడటం లేదు. – ఏపీ అనేక సమస్యల్లో ఉంది. సంక్షేమ పథకాలకి నిధులు ఎక్కడ నుంచి తెస్తారు. మీ నిర్ణయాలతో ప్రజలు నవ్వుకుంటున్నారు. – అభివృద్ధి చెందిన వైజాగ్ ని మళ్లీ మీరు అభివృద్ధి చేసేదేమిటి? – రాజధానిని మారిస్తే సహించేది లేదు. కేంద్ర పార్టీ‌ దృష్టికి తీసుకువెళ్లి ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెస్తాం. – ఏపీ ప్రభుత్వంపై విశ్వాసం పోతుంది. అంబానీ, అదానీ లాంటి వారంతా వెనక్కు వెళుతున్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం.


ఏపీలో రాజధాని‌ మీద విచారణ జరిపింది జీఎన్ రావు కమిటీ కాదు.. జగన్ రెడ్డి కమిటీలా ఉంది.

– ఏపీ తన సొంత జాగీరులా సీఎం వ్యవహరిస్తున్నారు. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నలభై వేల మంది ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు.

– ఏపీ ప్రభుత్వం పిచ్చిచర్యలని మానుకోవాలి. జీఎన్ రావు కమిటీ నివేదికని చెత్తబుట్టలో‌ పడేయాలి. వైసీపీలోనే వ్యతిరేఖత వస్తుంది. ఏపీ ముడు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది.

– బీజేపీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటుంది. కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు.

– సెల్ఫ్ ఫైనాన్స్ తో అమరావతిని రాజధానిగా అభివృద్ది చేమోచ్చు.

– మడెం తిప్పమని, మాట తప్పవని చెప్పే జగన్ రాజధాని విషయంలో ఇచ్చిన మాటకి ఎందుకని కట్టుబడటం లేదు.

– ఏపీ అనేక సమస్యల్లో ఉంది. సంక్షేమ పథకాలకి నిధులు ఎక్కడ నుంచి తెస్తారు. మీ నిర్ణయాలతో ప్రజలు నవ్వుకుంటున్నారు.

– అభివృద్ధి చెందిన వైజాగ్ ని మళ్లీ మీరు అభివృద్ధి చేసేదేమిటి?

– రాజధానిని మారిస్తే సహించేది లేదు. కేంద్ర పార్టీ‌ దృష్టికి తీసుకువెళ్లి ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెస్తాం.

– ఏపీ ప్రభుత్వంపై విశ్వాసం పోతుంది. అంబానీ, అదానీ లాంటి వారంతా వెనక్కు వెళుతున్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.