శ్రీకాళహస్తి పట్టణం నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులను పూజించడం మన కర్తవ్యంగా భావించాలన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు మంచి నడవడిక ను ఉపాధ్యాయులు నేర్పుతారని,దేశ భక్తిని పెంపొందిస్తారని కొనియాడారు.

బిజెపి కార్యాలయంలో ఉపాధ్యాయులకు సన్మానం
శ్రీకాళహస్తి పట్టణం నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులను పూజించడం మన కర్తవ్యంగా భావించాలన్నారు.విద్యార్థులకు విద్యతో పాటు మంచి నడవడిక ను ఉపాధ్యాయులు నేర్పుతారని,దేశ భక్తిని పెంపొందిస్తారని కొనియాడారు.

