Monday, 8 December 2025
  • Home  
  • ప్రధాన సమస్యలపై అద్యక్షుల వారితో చాయ్ పే చర్చ
- ఖమ్మం

ప్రధాన సమస్యలపై అద్యక్షుల వారితో చాయ్ పే చర్చ

ఖమ్మం రెండో పట్టణం పరిధిలోని 53వ డివిజన్ లో ప్రధాన సమస్యలపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారి తో చర్చించడం జరిగింది,, ఈ కార్యక్రమంలో రెండో పట్టణం ప్రధాన కార్యదర్శి రుద్ర గాని మాధవ్ గౌడ్ ,, కన్నే కంటి కృష్ణాచారి ,, భారతీయ జనతా పార్టీ 53 వ డివిజన్ నాయకులు తొడుపునూరి రవీందర్ ,, పదవ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్ జ్యోతుల యుగంధర్ ,, 55వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్ బోయినపల్లి సురేష్ , జిల్లా నాయకులు. నల్లగట్టు ప్రవీణ్ కుమార్,సుదర్శన్ మిశ్ర గారలుపాల్గొనడం జరిగింది,,

ఖమ్మం రెండో పట్టణం పరిధిలోని 53వ డివిజన్ లో ప్రధాన సమస్యలపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారి తో చర్చించడం జరిగింది,, ఈ కార్యక్రమంలో రెండో పట్టణం ప్రధాన కార్యదర్శి రుద్ర గాని మాధవ్ గౌడ్ ,, కన్నే కంటి కృష్ణాచారి ,, భారతీయ జనతా పార్టీ 53 వ డివిజన్ నాయకులు తొడుపునూరి రవీందర్ ,, పదవ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్ జ్యోతుల యుగంధర్ ,, 55వ డివిజన్ శక్తి కేంద్ర ఇంచార్జ్ బోయినపల్లి సురేష్ , జిల్లా నాయకులు. నల్లగట్టు ప్రవీణ్ కుమార్,సుదర్శన్ మిశ్ర గారలుపాల్గొనడం జరిగింది,,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.