రాయదుర్గం పట్టణం ఎన్టీఆర్ కాలనీలో వెలసిన సవదత్తి రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం వరమహాలక్ష్మి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు రాజు అమ్మవారికి పంచామృత,కుంకుమార్చనలు చేపట్టి అమ్మవారిని విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. ప్రత్యేకించి అమ్మవారిని నేడు దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని పురోహితులు సూచించారు.

- భక్తి
ప్రత్యేక అలంకరణలో సవదప్తి రేణుక ఎల్లమ్మ
రాయదుర్గం పట్టణం ఎన్టీఆర్ కాలనీలో వెలసిన సవదత్తి రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం వరమహాలక్ష్మి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు రాజు అమ్మవారికి పంచామృత,కుంకుమార్చనలు చేపట్టి అమ్మవారిని విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. ప్రత్యేకించి అమ్మవారిని నేడు దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని పురోహితులు సూచించారు.

