నంద్యాల టౌన్ 19 వార్డ్ నందు ఖాజా వరలక్ష్మి రేషన్ షాపును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఇకనుండి నాణ్యమైన రేషన్ సరుకులను నేరుగా రేషన్ షాపుల వద్ద పొందే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని జూన్ 1 నుండి రేషన్ బియ్యంతో పాటు నిత్యవసరాలకు సంబంధించిన సరుకులు కూడా తక్కువ ధరకు అందించనుందని . ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా డీలర్లు ముందుకు సాగాలన్నారుల. అనంతరం 60 సంవత్సరాలు పైబడిన వారికీ ఇంటి దగ్గరికి వెళ్లి సరుకులను అందించాలన్నారు ఈ కార్యక్రమంలో 19 వార్డ్ టిడిపి ఇంచార్జ్ షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) ,టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు జిల్లెల్ల శ్రీరాములు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు , దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దూదేకుల దస్తగిరి , ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథరెడ్డి , ఖాజా శంకర్ , మున్సిపల్ కమిషనర్ శేషన్న , వెంకట దాసు , మున్సిపల్ అధికారులు , సచివాలయ సిబ్బంది , టిడిపి నాయకులు , కార్యకర్తలు , అభిమానులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పొన్నాపురం కాలనీలో ఖాజా వరలక్ష్మి రేషన్ షాపును ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్
నంద్యాల టౌన్ 19 వార్డ్ నందు ఖాజా వరలక్ష్మి రేషన్ షాపును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఇకనుండి నాణ్యమైన రేషన్ సరుకులను నేరుగా రేషన్ షాపుల వద్ద పొందే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని జూన్ 1 నుండి రేషన్ బియ్యంతో పాటు నిత్యవసరాలకు సంబంధించిన సరుకులు కూడా తక్కువ ధరకు అందించనుందని . ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా డీలర్లు ముందుకు సాగాలన్నారుల. అనంతరం 60 సంవత్సరాలు పైబడిన వారికీ ఇంటి దగ్గరికి వెళ్లి సరుకులను అందించాలన్నారు ఈ కార్యక్రమంలో 19 వార్డ్ టిడిపి ఇంచార్జ్ షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) ,టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు జిల్లెల్ల శ్రీరాములు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు , దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దూదేకుల దస్తగిరి , ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథరెడ్డి , ఖాజా శంకర్ , మున్సిపల్ కమిషనర్ శేషన్న , వెంకట దాసు , మున్సిపల్ అధికారులు , సచివాలయ సిబ్బంది , టిడిపి నాయకులు , కార్యకర్తలు , అభిమానులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు

