శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి బిపి అగ్రహారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుదూరు లక్ష్మణ్ రెడ్డి కర్మ క్రియలలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, పాల్గొని లక్ష్మణ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, రత్నం రెడ్డి, ఆర్కార్డు శంకర్, పటాన్ ఫరీద్, కంట ఉదయ్ కుమార్, ముని కృష్ణారెడ్డి, సాధన మున్నా రాయల్ , బాలా గౌడ్ పాల్గొని తమ సంతాపం తెలియజేశారు.

పుదూరు లక్ష్మణ్ రెడ్డి కర్మ క్రియలలో పాల్గొన్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం
శ్రీకాళహస్తి నవంబర్ 12, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి బిపి అగ్రహారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుదూరు లక్ష్మణ్ రెడ్డి కర్మ క్రియలలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, పాల్గొని లక్ష్మణ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, రత్నం రెడ్డి, ఆర్కార్డు శంకర్, పటాన్ ఫరీద్, కంట ఉదయ్ కుమార్, ముని కృష్ణారెడ్డి, సాధన మున్నా రాయల్ , బాలా గౌడ్ పాల్గొని తమ సంతాపం తెలియజేశారు.

