*రాజకీయ జీవితం వేరు- వ్యక్తిగత జీవితం వేరు…*కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియమ్మ గారి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని వెళ్లి వారిని పరామర్శించిన మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ.ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిన మన నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం వ్యక్తులు మెచ్చే విధంగా ఉంటుంది.వ్యక్తిత్వం కాపాడే విధంగా ఉంటుంది.ఏది ఏమయినప్పటికిని వారి ఔన్నత్యనికి,వారి సేవా భావానికి,వారి రాజనీతికి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బిజెపి పార్టీ చేస్తున్న అభివృద్ధిపై, అనేక రకాల సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఒక బాధ్యత గల వ్యక్తిగా పార్టీలను పక్కన పెట్టి మోడీ గారు సోనీయమ్మ గారిని వెళ్లి కలవడం, పరామర్శించడం అనేది ఎంతో గొప్ప విషయమే కదా….!


