పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొనాలని, ప్రజలకు దగ్గర కావాలని నారా లోకేష్ సూచించారు. పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత అని అన్నారు. “మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాం, కానీ వాటిని చెప్పకపోవడం వల్లే ప్రజలు గుర్తించలేకపోయారు. కియా మోటార్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తెచ్చినా ప్రచారం చేయకపోవడం ఓటమికి కారణమైంది,” అని అన్నారు. పార్టీ శాశ్వతమని గుర్తు చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని నిర్లక్ష్యం చేయరాదని, ప్రజలతో నిత్యం అనుబంధం, ప్రేమ అనురాగం కొనసాగించాలని, పార్టీని నిర్లక్ష్యం చేయవద్దు అని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

పార్టీని నిర్లక్ష్యం చేయొద్దు – నారా లోకేష్
పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొనాలని, ప్రజలకు దగ్గర కావాలని నారా లోకేష్ సూచించారు. పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత అని అన్నారు. “మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాం, కానీ వాటిని చెప్పకపోవడం వల్లే ప్రజలు గుర్తించలేకపోయారు. కియా మోటార్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తెచ్చినా ప్రచారం చేయకపోవడం ఓటమికి కారణమైంది,” అని అన్నారు. పార్టీ శాశ్వతమని గుర్తు చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని నిర్లక్ష్యం చేయరాదని, ప్రజలతో నిత్యం అనుబంధం, ప్రేమ అనురాగం కొనసాగించాలని, పార్టీని నిర్లక్ష్యం చేయవద్దు అని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

