శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఫరీద్ తండ్రి దివంగత పటాన్ కాలేషా కర్మక్రియ కార్యక్రమం ఆదివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బియ్యపు మధుసూదన్ రెడ్డి హాజరై, కాలేషా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాషా,గోర, ఫజల్,గఫూర్,జూమ్లేష,జిలాని, బాబు, మున్నా రాయల్,కంట ఉదయ్ కుమార్,శ్రీవారి సురేష్, శివకుమార్ యాదవ్,కంచి గురవయ్య, పెరుమాళ్ చౌదరి, టైలర్ శీను, యోగ, జస్వంత్, నారాయణ, నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు,కార్యకర్తలు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని ఫరీద్ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.

పటాన్ ఫరీద్ పితృవియోగం పట్ల సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఫరీద్ తండ్రి దివంగత పటాన్ కాలేషా కర్మక్రియ కార్యక్రమం ఆదివారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బియ్యపు మధుసూదన్ రెడ్డి హాజరై, కాలేషా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాషా,గోర, ఫజల్,గఫూర్,జూమ్లేష,జిలాని, బాబు, మున్నా రాయల్,కంట ఉదయ్ కుమార్,శ్రీవారి సురేష్, శివకుమార్ యాదవ్,కంచి గురవయ్య, పెరుమాళ్ చౌదరి, టైలర్ శీను, యోగ, జస్వంత్, నారాయణ, నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు,కార్యకర్తలు, భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని ఫరీద్ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.

