ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి :
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.
సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.
పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం.
జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై చర్చించే అవకాశం.
కేబినెట్ తర్వాత మంత్రులతో భేటీకానున్న చంద్రబాబు.
తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న చంద్రబాబు.
ఎమ్మెల్యే లా వ్యవహారశైలి, వివాదాలపై చర్చించే అవకాశం.

- ఆంధ్రప్రదేశ్
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.
ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : నేడు ఏపీ కేబినెట్ సమావేశం. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం. జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై చర్చించే అవకాశం. కేబినెట్ తర్వాత మంత్రులతో భేటీకానున్న చంద్రబాబు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న చంద్రబాబు. ఎమ్మెల్యే లా వ్యవహారశైలి, వివాదాలపై చర్చించే అవకాశం.

