*తెలంగాణ భవన్లో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..*
*బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి*
*నేడు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.*
📝PA to దండెం రాంరెడ్డి {ఇబ్రహీంపట్నం నియోజకవర్గం}



